మంత్రిని సన్మానించిన కాంగ్రెస్ నేత

71பார்த்தது
మంత్రిని సన్మానించిన కాంగ్రెస్ నేత
తెలంగాణ రాష్ట్ర నీటిపారు గల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా వేలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி