జనగామ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్, ఆరవ తరగతిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. డీఈఓ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీసీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. ఆరవ తరగతిలో అడ్మిషన్లు తీసుకోవాలని, పరిమిత సీట్లు ఉన్నాయని, కావాల్సిన విద్యార్థులు నేరుగా పాఠశాలలో సంప్రదించాలని కోరారు.