ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో 52 మంది

83பார்த்தது
ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో 52 మంది
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈనెల 27న జరగనుంది. ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉ: 8 గంటల నుంచి సా: 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న, బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

தொடர்புடைய செய்தி