ఎస్టీ కార్పొరేషన్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

51பார்த்தது
సంగెం మండల కేంద్రంలోని తీగరాజు పల్లి గ్రామంలో గల రైతు వేదికలో 5 గురు లబ్ధిదారులకు ఎస్టీ కార్పొరేషన్ నుండి విడుదలైన చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఘనంగా సన్మానించి, యూనిఫాంలు, హెల్త్ ఇన్సూరెన్స్ కాపీలను పంపిణీ చేశారు. ఉజ్వల మారి సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్ ని ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி