తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం

71பார்த்தது
తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ నడికుడ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మలహాల్రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி