యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ

59பார்த்தது
యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ
పరకాల సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎసీపీ కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. యువత సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీసులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி