ఉష్ణోగ్రతను తట్టుకోలేక ఈతకు వెళ్తున్న యువత

83பார்த்தது
మండుతున్న ఎండలకు ఉపశమనంగా యువత సమీప చెరువులలో, చిన్న తరహా కుంటలలో, వ్యవసాయ బావులలో ఈత కొట్టుతూ సేదతీరుతున్నారు. శనివారం అందులో భాగంగా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన యువత మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి పక్కన ఉన్న చిన్ననీటి కుంటలో ఈత కొడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్న క్రమంలో ఈత కొట్టడం వల్ల చల్లగా ఉన్నప్పటికి, ఈతకు వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది.

தொடர்புடைய செய்தி