మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యనారాయణ 2012 బ్యాచ్ ఎస్సైగా పోలీస్ విధుల్లో చేరి మొదటి పోస్టింగ్ రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ తర్వాత సుబేదారి సి ఐ డి సి ఐ గా పదోన్నతి పొంది రామగుండం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం తొర్రూరు సీఐ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా.