లేగదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

62பார்த்தது
అక్రమంగా హైద్రాబాద్ కు తరలిస్తున్న 11 దూడలను జనగాం జిల్లా పాలకుర్తి బీజేపీ మండల నాయకులు పట్టుకోని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సాయి ప్రసన్న సకాలంలో స్పందించి ఇట్టి దూడలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పాలకుర్తి దేవగిరి రమేష్ శర్మ నిర్వహిస్తున్న గోశాలకు తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி