సమస్యకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ను కోరిన మాజీ మంత్రి

70பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు లో డబుల్ బెడ్ రూమ్ ల వద్ద జరుగుతున్న గొడవలకు పరిష్కారం చూపాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కు బాధితులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వినతి పత్రం అందజేశారు. గతంలో పేదలకు ఇండ్ల సర్టిఫికెట్లు అందజేసిన బాధితులను కూడ కాంగ్రెస్ పార్టీ వారు ఖాళీ చేయిస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி