పాలకుర్తి ప్రెస్ క్లబ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

83பார்த்தது
అనేక మంది అమరవీరుల బలిదానాలు, సకలజనుల సమ్మెలు, జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ స్వరాష్ట్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరుల ఆశయాలను కొనసాగిద్దామని పాలకుర్తి ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం పాలకుర్తి మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను అశోక్ కుమార్ ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி