నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

58பார்த்தது
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారిని మోసం చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సందీప్, మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం లు హెచ్చరించారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలకేంద్రంలోని రైతువేదిక ప్రాంగణంలో మండల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ సీడ్స్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన అధికదిగుబడులు అందించే విత్తనాలను అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி