డబుల్ బెడ్రూం ఇండ్లను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

75பார்த்தது
డబుల్ బెడ్రూం ఇండ్లలో అక్రమంగా ఆక్రమించిన గ్రామస్తుల వద్దకు వెళ్ళిన అధికారులు ఇళ్ళు ఈ రోజే ఖాళీ చేయాలని ఆదేశించారు.
మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో అక్రమంగా ఆక్రమించిన వాళ్ళ వద్దకు వెళ్లిన అధికారులు ఖాళీ చేసి వెళ్లాలని తెలిపారు. ఇండ్లు పూర్తిచేసిన తర్వాతనే అర్హులైన లబ్దిదారులను గ్రామసభలో ఎంపిక చేసి అందజేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி