పదవ తరగతి విద్యార్థులకు పరిక్ష సామాగ్రి పంపిణీ

967பார்த்தது
పదవ తరగతి విద్యార్థులకు పరిక్ష సామాగ్రి పంపిణీ
బీఆర్ఎస్ నాయకులు చకిలేల మణిరాజ్ పుట్టిన రోజు సందర్భంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొర్రూరు మండల కోశాధికారి కాసోజు సాయినాథ్ చారి ఆధ్వర్యంలో ఆదివారం తొర్రూరు జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరిక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు రాజేష్, చరణ్, శివసాయి పాల్గోన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி