కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి అనుచరుడు

570பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడు రామసహాయం కృష్ణా కిషోర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తోర్రూర్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే యశస్విని, నియోజకవర్గ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి లు స్వాగతం పలికారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி