మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత

389பார்த்தது
మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత
తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన పాండుల రిక్ష రాములు ఇటీవల మృతి చెందగా బుధవారం మృతుని కుటుంబానికి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ జిల్లా ప్రతినిధి పయ్యావుల ప్రవీణ్ యాదవ్ సహకారంతో 25 కేజీల బియ్యం బ్యాగ్ అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సైదులు, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி