కేయు రిజిస్ట్రార్ గా స్థానికులకు అవకాశం కల్పించాలి: పెద్ది

75பார்த்தது
కేయు రిజిస్ట్రార్ గా స్థానికులకు అవకాశం కల్పించాలి: పెద్ది
కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా స్థానికులకు అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ఆయన మీడియాతో ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక, విద్య, భౌగోళికతో పాటు ఇతర అంశాల గురించి క్షుణంగా తెలిసిన వారిని నియమించాలన్నారు. కేయూ అభ్యన్నతికి ప్రత్యక్షంగా పాల్గొనే ఆచార్యులను నియమిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி