నేను వున్నాను... అంటూ మృతదేహాన్ని పైకి తీసుకవచ్చిన ఎస్సై

548பார்த்தது
బిక్షాటన చేసుకొని జీవించే మందపెల్లి గ్రామానికి చెందిన సమ్మక్క, దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలోని రైస్ మిల్లు వద్ద వున్న కల్వర్టు మీదుగా నడుస్తూ జారీ కల్వర్టు నీటిలో పడి మృతి చెందింది. కాని పంటపొలాల్లో పడివున్న మృతదేహాన్ని రోడ్డు పైకి ఎవరు కూడా తీసుక రాకపోగా చోద్యం చూస్తున్నారు. ఎస్సై తనతో వచ్చిన హోంగార్డ్ తో కల్సి పంట పొలాల్లో పడివున్న మృతదేహాన్ని తీసుకువచ్చారు. శనివారం పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி