పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్ ల దీక్ష

85பார்த்தது
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు 8 నెలల నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని గురువారం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. అనంతరం మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం లక్షాలాది రూపాయలు అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు. బిల్లులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி