అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు: ఎస్పీ

81பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయినట్టు రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావదద్దని, ప్రయాణాలు మానుకోవడం మంచిదని ఆయన అన్నారు. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వాగులు వంకలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி