డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ సర్వే ప్రారంభించిన ఎమ్మెల్యే

61பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేటలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ను గురువారం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల నుంచి అర్హులైన పేదలకు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేదలను గుర్తించి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని అన్నారు. కావున, ఈ అవకాశాన్ని మండల ప్రజలు గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி