నేడు మహబూబాబాద్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

81பார்த்தது
మహబుబాబాద్ జిల్లా లో భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం పరిశీలించనున్నారు. వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి జిల్లా అధికార యంత్రాంగం వివరించనుంది. మహబూబాబాద్ జిల్లాలో నీ ముల్కలపల్లి, మరిపెడ పురుషోత్తయగూడెం తండాల్లో కేంద్ర బృందం పర్యటించి మరిపెడలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి చూపిస్తారు.

தொடர்புடைய செய்தி