పిడుగుపాటుతో ఆదివాసీ రైతుకు తీవ్ర గాయాలు

57பார்த்தது
పిడుగుపాటుతో ఆదివాసీ రైతుకు తీవ్ర గాయాలు
వ్యవసాయ క్షేత్రంలో పిడుగుపాటు గురై ఆదివాసీ రైతు తీవ్రగాయాల పాలయ్యాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ (పీఏ) గ్రామానికి చెందిన సాంబయ్య అనే రైతు బుధవారం పత్తిచేను నరికేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రైతు పిడుగుపాటుకు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సాంబయ్యను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி