రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి: ఏఐటిఎఫ్

74பார்த்தது
రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి: ఏఐటిఎఫ్
ఆదివాసీ ప్రాంతంలోని అడవిని, శ్రమ శక్తిని, సహజ వనరులను ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతున్నాయని బుధవారం ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం(ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అన్నారు. జూన్ 9న కొత్తగూడెంలో జరిగే ఆల్ ఇండియా ఆదివాసీ ట్రైబల్ ఫోరం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని గంగారం మండలంలో ఫోరం సభ్యులు నేడు ప్రచారం నిర్వహించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం అవ్వడానికి పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు.

தொடர்புடைய செய்தி