పెసా చట్టం గిరిజనులకు రక్షణ కవచం: కొమురం ప్రభాకర్

71பார்த்தது
పెసా చట్టం గిరిజనులకు రక్షణ కవచం: కొమురం ప్రభాకర్
ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఛైర్మన్, డైరెక్టర్లుగా ఆదివాసీలనే నియమించాలని, మల్లూరు పెసా గ్రామసభ ఏకగ్రీవ తీర్మానించినట్లు శుక్రవారం పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు పెసా చట్టం ఒక రక్షణ కవచం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై టివిఆర్ సూరి, కార్యదర్శి రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி