ములుగు జిల్లాలో మిషన్ భగీరథ సర్వే: కలెక్టర్

54பார்த்தது
ములుగు జిల్లాలో మిషన్ భగీరథ సర్వే: కలెక్టర్
ములుగు జిల్లాలోని ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని, మిషన్ భగీరథ సర్వే విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మిషన్ భగీరథ సర్వే మొబైల్ అప్లికేషన్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించే ముఖ్యఉద్దేశంతో మిషన్ భగీరథ సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు.

தொடர்புடைய செய்தி