మత్స్య కార్మికులను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

51பார்த்தது
మత్స్య కార్మికులను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ములుగు మండలం జాకారం గ్రామంలో శుక్రవారం ఊర చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్, మత్స్యకార సహకార సంఘాల సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ లతో కలిసి మంత్రి సీతక్క చేప పిల్లలను చెరువులో వదిలారు. చేప పిల్లలు కెట్లు, రవ్వ, మెరిగే అను మూడు రకాల చేపపిల్లలన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్, ఎంపీడీవో రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி