ఏటూరునాగారంలో వెయ్యి జై శ్రీరామ్ స్టిక్కర్లు పంపిణీ

67பார்த்தது
జై శ్రీరామ్ అనే నినాదాన్ని పల్లెలు, గ్రామాలకు వెళ్లేలా ప్రచారం చేపట్టాలని ఏటూరునాగారంకు చెందిన రఘు, దీన బందస్వామి, లింగాచారి అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరు నాగారం రామాలయంలో జై శ్రీరామ్ నినాదంతో ఉన్న వెయ్యి ద్విచక్రవాహనాల స్టిక్కర్లను ఉచితంగా అందజేశారు. ప్రతి వాహనదారుడు తమ వాహనాలకు జై శ్రీరామ్ స్టిక్కర్లను అంటించుకుని, భక్తిని చాటిచెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி