ఆవిర్భవ దినోత్సవంలో పాల్గొనిందుకు బయలుదేరిన ఉద్యమకారులు

69பார்த்தது
ఆవిర్భవ దినోత్సవంలో పాల్గొనిందుకు బయలుదేరిన ఉద్యమకారులు
ములుగు జిల్లా కేంద్రం నుండి హైదరాబాదులో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవంలో పాల్గొనిందుకు ఆదివారం ఉదయం తెలంగాణ ఉద్యమకారులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ముంజాల బిక్షపతి గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసి బస్సులో బయలుదేరారు.

தொடர்புடைய செய்தி