187 కేజీల గంజాయి పట్టివేత

59பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మాచర్ల గ్రామం నుండి గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం పోలీసులు మాచర్ల గ్రామం వద్ద వాహనాలలు తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లల్లో 187 కిలోల గంజాయి సుమారు 47 లక్షల 76 వేల రూపాయల విలువ ఉంటుందని నలుగురు పైన కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తిరుపతి తెలిపారు.

தொடர்புடைய செய்தி