రుణమాఫీ కోసం బ్యాంక్ వద్ద తోపులాట

58பார்த்தது
మహాబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని ఎస్బీఐ బ్యాంక్ లో రోజుకు 30 మందికి రుణమాఫీ చేస్తామని టోకెన్లు ఇస్తుండడంతో జనాలు బారులు తీరుతున్నారు. బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా షెట్టర్ తీయడంతో తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు పడటంతో రామన్నగూడెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు సోమక్క తలకు కడ్డీ తాకి తీవ్రంగా గాయపడింది.

தொடர்புடைய செய்தி