ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా జరిగిన జోనల్ డ్యూటీమీట్ లో 2 బంగారు పతకాలు మహబూబాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రామయ్య సాధించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా బంగారు పతకాలను కానిస్టేబుల్ బాదె రామయ్య అందుకున్నారు.