ఓటు హక్కును వినియోగించుకున్న గోవర్ధన చారి

79பார்த்தது
ఓటు హక్కును వినియోగించుకున్న గోవర్ధన చారి
మహబూబాబాద్ నియోజకవర్గం సన్నూరి గోవర్ధన చారి గూడూరు మండలం అప్ప రాజు పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల (బూత్ నెంబర్ 103) సోమవారం ఉదయం తమ యొక్క ఓటును వినియోగించుకున్నారు ప్రజలంతా తమ యొక్క ఓటును వినియోగించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మల్లబోయిన నాగరాజు చిట్టబోయిన నాగరాజు ఆలేటి వీరన్న తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி