ఆర్సివో కార్యాలయం తరలింపుకు కుట్ర: ఎస్‌ఎఫ్‌ఐ

50பார்த்தது
మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ కేంద్రంలో ఎప్పటి నుండో కొనసాగుతున్న ఆర్సివో కార్యాలయం ములుగు జిల్లాకు తరలించాలని.. కొంత మంది ప్రభుత్వ మంత్రి అండదండలతో కుట్ర చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపించారు. తక్షణమే ఆ ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி