కారు బైక్ ఢీ...నలుగురుకి తీవ్ర గాయాలు

85பார்த்தது
కారు బైక్ ఢీ కొని నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ పట్టణ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మహబూబాబాద్ వైపు వస్తున్న కారు జమాండ్లపల్లి పాకల బిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

தொடர்புடைய செய்தி