నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను ప్రారంభించుటకు ఏర్పాట్లు

78பார்த்தது
నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను ప్రారంభించుటకు ఏర్పాట్లు
కేసముద్రంలో నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను ఈ సంవత్సరం నుండి ప్రారంభించుటకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటులను ఎమ్మెల్యే డాక్టర్. భూక్య మురళి నాయక్ పరిశీలించారు. అనంతరం స్థల సేకరణకు సంబంధించిన విషయాన్ని తాసిల్దార్ తల్లూరి దామోదర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ స్థల సేకరణ పూర్తయిన వెంటనే తగిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி