డంపింగ్ యార్డు పరిశీలించిన ప్రభుత్వ విప్

77பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శనివారం గుడెపూడి శివారులో డంపింగ్ యార్డును ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు డంపింగ్‌ యార్డ్‌నుంచి ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி