వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ముగ్గురికి చోటు

67பார்த்தது
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ముగ్గురికి చోటు
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో శనివారం నెక్కొండ మండలం నుండి ముగ్గురికి చోటు దక్కింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీలో అవకాశం కల్పించిన జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు అశోక్, శ్రీనివాస్, నూతన అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ లకు మారం రాము, గోరంటల వెంకటనారాయణ, దేసు లక్ష్మణ్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగ్గురు ఈనెల 6 వ తేదీ ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు జిల్లా కమిటీ నుండి ఆదేశాలు అందాయి.

தொடர்புடைய செய்தி