పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురంలో సిగ్రిగేషన్ షెడ్ వద్ద శనివారం స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి డిపిఓ ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాధికారులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే పద్ధతి పై అవగాహన కల్పించే సమావేశంలో పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో కార్యదర్శి కారోబార్ అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్ మహిళా సంఘాలు పాల్గొన్నారు.