జనగామ జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారుల బెదిరింపులు

82பார்த்தது
జనగామ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో గురువారం సైబర్ నేరగాళ్లు జిల్లా స్థాయి అధికారులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తు మాట్లాడారని పలువురు అధికారులు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఏసీబీ అధికారులం మాట్లాడుతున్నాం మీ పై ఎంక్వైరీ ఉందంటూ ఫోన్ లు చేసి డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసిన వారిలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, బీసీ వెల్ఫేర్ అధికారి, మిషన్ భగీరథ ఇంజినీర్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி