27 వ తేదీన ఇసుక బహిరంగ వేలం

59பார்த்தது
27 వ తేదీన ఇసుక బహిరంగ వేలం
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూలిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్ ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చేర్యాల సిఐ శ్రీను తో కల్సి దూలిమిట్ట మండల తహశీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ ఇసుక డంప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులను సీజ్ చేసామని దీనిని ఈ నెల27వ తేదీన వేలం వేయనున్నట్టు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி