ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియపై సమీక్ష

77பார்த்தது
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియపై సమీక్ష
జనగామ జిల్లాలో భూముల లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, జఫర్ గఢ్ మండలాల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియపై తహసిల్దార్ లు, ఎంపిడిఓలు, రెవెన్యూ, నీటి పారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி