రఘునాథపల్లి: నీటిలో కొట్టుకుపోయి ఆరు పాడి గేదెలు మృతి

69பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలం జాఫర్ గుడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం అశ్వారావుపల్లి రిజర్వాయర్ నుండి ఆకస్మికంగా వదిలిన నీటిలో ఆరు పాడి గేదెలు కొట్టుకుపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వీటి విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி