జిల్లా కోర్టు న్యాయమూర్తికి పదోన్నతి

59பார்த்தது
జిల్లా కోర్టు న్యాయమూర్తికి పదోన్నతి
జనగామ జిల్లా కోర్టులోని న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఇ. సుచరితకు సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవా సంస్థ ఇన్చార్జిగా ఉన్న సి. విక్రమ్కు పూర్తిస్థాయి కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.

தொடர்புடைய செய்தி