భూమిని పరిశీలించిన పాలకుర్తి తహశీల్దార్

79பார்த்தது
భూమిని పరిశీలించిన పాలకుర్తి తహశీల్దార్
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో మేకల గొర్రెల పెంపకం దారులకు తగు భూమిని కేటాయించడానికి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకున్నట్లు మండల తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఈ మేరకు బీరప్ప గొర్ల కాపారుల సంఘానికి కేటాయించబోయే సర్వే నెంబర్ 389లో 4 ఎకరాల 38 గుంటల భూమిని సంఘం సభ్యుల సమక్షంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్ తో కలిసి పరిశీలించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ వివరించారు.

தொடர்புடைய செய்தி