పాలకుర్తి: ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

69பார்த்தது
పాలకుర్తి: ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో పీఎం కిసాన్ 18వ విడుత నిధులు మంజూరు చేసినందుకు భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కు ఉప్పలయ్య ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி