జనగామ: ఘనంగా సీపీఎం పార్టీ ప్రథమ శాఖ మహాసభ

81பார்த்தது
జనగామ: ఘనంగా సీపీఎం పార్టీ ప్రథమ శాఖ మహాసభ
జిల్లా కేంద్రమైన జనగామ పట్టణంలోని 16వ వార్డు సంజయ్ నగర్ లో సీపీఎం పార్టీ ప్రథమ శాఖ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈ సభ సూచికంగా పార్టీ జెండాను జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజయ్ నగర్ మినీ స్టేడియాన్ని, స్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శిగా కళ్యాణం లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி