జనగాం:కలెక్టరేట్ వద్ద ధర్నా

85பார்த்தது
జనగాం:కలెక్టరేట్ వద్ద ధర్నా
పెంచిన పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ. తక్షణమే హామీ ఇచ్చిన పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల వికలాంగుల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி