అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

70பார்த்தது
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో 55 శాతం మార్కులు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం మార్కులు ఉండాలని, 11వ తేదీన ఉదయం 11గంటలకు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాలని, ఇంగ్లిష్ 2, పబ్లిక్ అడ్మినిస్టేషన్ 1, ఫిజిక్స్1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி