గంటసేపట్లో నలబై వేల రూపాయల విరాళాలు

59பார்த்தது
గంటసేపట్లో నలబై వేల రూపాయల విరాళాలు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ లో గురువారం గ్రామానికి చెందిన చాడా సిద్దమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా తీసుకువచ్చిన అంబులెన్స్ ఖర్చులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న విషయాన్ని సామాజిక మాద్యం గ్రూపులో నిరుపేద కుటుంబంకు సాయం అందించాలని కోరగా వెంటనే గ్రామస్థులు, యువకులు, పెద్దలు అందరూ మృతురాలు కుమారుడికి ఆర్ధిక సహయంగా గంట సమయంలో సుమారు 40 వేల రూపాయల వరకు అందించి తామంతా అండగా ఉన్నామని నిరూపించారు.

தொடர்புடைய செய்தி